Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగలు ఓ పార్టీతో రాత్రి మరో పార్టీతో పవన్ కళ్యాణ్: సజ్జల

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (18:06 IST)
పవన్ కళ్యాణ్‌కు ఆవేశం తప్ప ఆలోచనే లేదని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన పగలు ఓ పార్టీతో రాత్రి మరో పార్టీతో తిరుగుతుంటారని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక జనసేన-భాజపాలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయనీ, తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నాయంటూ విమర్శించారు.
 
తిరుపతి ఉప ఎన్నికలో వైసిపి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ జనరంజకమైన పాలనను సీఎం జగన్ అందిస్తున్నారనీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ సంక్షేమ పథకాలన్నింటినీ సజావుగా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిది అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments