Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌలు రైతులను ఆదుకునేందుకు పవన్ సలహాలు ఇవ్వొచ్చు : సజ్జల

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (17:58 IST)
రాష్ట్రంలోని కౌలు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జనసేన పార్టీ అధినేత కౌలు రైతులను ఆదుకునేలా కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా తన సొంత నిధులను కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ యాత్రకు కౌలు రైతుల నుంచి మంచి స్పందన వస్తుంది. 
 
దీంతో ప్రభుత్వం తరపున సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కౌలు రైతులకు సంబంధించిన ఏదైనా మెరుగైన విధానం ఉంటే పవన్ చెప్పాలని సూచించారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి అవసరమైన సాయం అందిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇకపోతే ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల స్పందిస్తూ, సొంత పార్టీలో ఊపు లేకపోవడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు రాగం అందుకున్నారని విమర్శించారు. తన పార్టీలోని కార్యకర్తల్లో ఉత్సాహం రగిలించేందుకు ముందస్తు పాట పాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments