Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన పరుగు పందెం

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (10:38 IST)
హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ కి చెందిన శ్రీనివాస్ గతంలో నేవీ లో పని చేసి పదవి విరమణ చేశాడు. 
 
హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన పందెంలో పాల్గొనడాకి వచ్చిన శ్రీనివాస్ పరుగు మధ్యలో గుండె పోటు రావడంతో నల్లగండ్లలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించగా పరీక్షంచి వైద్యుల అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మృతదేహన్ని తీసుకొని వెళ్లినట్టు తెలిసింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments