Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహోబిలం వద్ద లోయలో పడిన ఆర్టీసీ బస్సు - 10 మందికి గాయాలు

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (15:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎగువ అహోబిలం వద్ద ఆర్టీసీ బస్సు లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 
 
సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ఎగువ అహోబిలం రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో ఆళ్ళగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లోయలోపడింది. ఈ బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments