Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీలో రూ.50 కోట్ల పాతనోట్లు.. మార్పిడికి అవకాశం ఇవ్వండి ప్లీజ్.. కేంద్రమంత్రికి సుబ్బారెడ్డి వినతి

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (10:04 IST)
భక్తులు విరాళంగా ఇచ్చిన వాటిల్లో రూ.50 కోట్లు పాతవి వున్నాయని, వాటి మార్పిడికి అవకాశం ఇవ్వాలని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు.

సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. భక్తులు తమ కానుకలు డబ్బుల రూపంలో వాటిని మార్చేందుకు అనుమతించాలని కోరారు. లాక్ డౌన్ కారణంగా టీటీడీకి రెవెన్యూ లేదని, 
 
కష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవాలని, ఏపీ జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తక్షణమే నిధులు ఇవ్వాలని వైవీ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments