Webdunia - Bharat's app for daily news and videos

Install App

నామినేషన్ వేశా.. భారీ మెజారిటీతో గెలుస్తా.. రోజా

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (18:46 IST)
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం ఎపిలో కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో పలువురు ప్రముఖులు నామినేషన్లను దాఖలు చేశారు. వైసిపి మహిళా నేత, సినీ ప్రముఖరాలు రోజా నగరిలోని తహశీల్ధార్ కార్యాలయంలో నామినేషన్‌ను దాఖలు చేశారు. వేలాదిమంది కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న రోజా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. 
 
నవరత్నాలతో ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎన్నికలు జరిగిన తరువాత వైసిపి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు రోజా. చంద్రబాబు అంటేనే ప్రజలు విసిగిపోయారని, అవినీతికి బాబు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. ఈసారి ఎన్ని జిమ్మిక్కులు చేసినా చంద్రబాబు గెలిచే ప్రసక్తే లేదన్నారు రోజా. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments