నామినేషన్ వేశా.. భారీ మెజారిటీతో గెలుస్తా.. రోజా

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (18:46 IST)
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం ఎపిలో కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో పలువురు ప్రముఖులు నామినేషన్లను దాఖలు చేశారు. వైసిపి మహిళా నేత, సినీ ప్రముఖరాలు రోజా నగరిలోని తహశీల్ధార్ కార్యాలయంలో నామినేషన్‌ను దాఖలు చేశారు. వేలాదిమంది కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న రోజా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. 
 
నవరత్నాలతో ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎన్నికలు జరిగిన తరువాత వైసిపి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు రోజా. చంద్రబాబు అంటేనే ప్రజలు విసిగిపోయారని, అవినీతికి బాబు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. ఈసారి ఎన్ని జిమ్మిక్కులు చేసినా చంద్రబాబు గెలిచే ప్రసక్తే లేదన్నారు రోజా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments