Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ సింగ్ ఫ్లైఓవర్‌పౌ ఆటో - ఆర్టీసీ బస్సు ఢీ

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (12:28 IST)
విజయవాడ నగరంలోని సింగ్ నగర్ ఫ్లై ఓవర్ వంతెనపై ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో తిరగబడింది. అలాగే, ఆర్టీసీ బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఆటో డ్రైవర్‌కు గాయాలు తగిలాయి. ఈ ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 
 
ఈ ప్రమాదంపై తక్షణం స్పందించిన పోలీసులు గాయపడిన ఆటో డ్రైవర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే, స్తంభించిన పోయిన వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments