Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరిగిన మినీ ట్రక్ డోర్ : నలుగురి దుర్మరణం

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (11:08 IST)
ప్రకాశం జిల్లాలో ప్రమాదవశాత్తు జరిగిన ఓ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. తర్లుబాడు మండలం కలజువ్వలపాడులో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. 
 
జిల్లాలోని పొదిలి మండలం అక్కచెరువు గ్రామానికి చెందిన ఓ పెళ్ళికి కొంతమంది వ్యక్తులు మినీ ట్రక్కులో బయలుదేరారు. దోర్నాల నుంచి ఒంగోలుకు వెళుతుండగా ప్రమాదవశాత్తు మినీ ట్రక్కు డోరు విరిగిపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటన సమయంలో వాహనంలో సుమారు 10మందిగా పైగా ప్రయాణిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments