Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరిగిన మినీ ట్రక్ డోర్ : నలుగురి దుర్మరణం

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (11:08 IST)
ప్రకాశం జిల్లాలో ప్రమాదవశాత్తు జరిగిన ఓ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. తర్లుబాడు మండలం కలజువ్వలపాడులో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. 
 
జిల్లాలోని పొదిలి మండలం అక్కచెరువు గ్రామానికి చెందిన ఓ పెళ్ళికి కొంతమంది వ్యక్తులు మినీ ట్రక్కులో బయలుదేరారు. దోర్నాల నుంచి ఒంగోలుకు వెళుతుండగా ప్రమాదవశాత్తు మినీ ట్రక్కు డోరు విరిగిపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటన సమయంలో వాహనంలో సుమారు 10మందిగా పైగా ప్రయాణిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments