Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్లప్రోలులో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (16:59 IST)
గొల్లప్రోలులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెందుర్తి-వజ్రకూటం మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లాలో గొల్లప్రోలు మండలం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. 
 
రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వైద్య చికిత్స కోసం ఆటో డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లే అవకాశముంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments