Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్లప్రోలులో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (16:59 IST)
గొల్లప్రోలులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెందుర్తి-వజ్రకూటం మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లాలో గొల్లప్రోలు మండలం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. 
 
రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వైద్య చికిత్స కోసం ఆటో డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లే అవకాశముంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments