Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్లప్రోలులో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (16:59 IST)
గొల్లప్రోలులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెందుర్తి-వజ్రకూటం మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లాలో గొల్లప్రోలు మండలం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. 
 
రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వైద్య చికిత్స కోసం ఆటో డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లే అవకాశముంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments