Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్లప్రోలులో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (16:59 IST)
గొల్లప్రోలులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెందుర్తి-వజ్రకూటం మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లాలో గొల్లప్రోలు మండలం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. 
 
రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వైద్య చికిత్స కోసం ఆటో డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లే అవకాశముంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments