Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సమావేశంలో సజ్జల.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆర్కే రోజా

సెల్వి
గురువారం, 12 సెప్టెంబరు 2024 (19:48 IST)
RK Roja
అధికారంలో ఉనప్పుడు కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఆర్కే రోజా, సజ్జల శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కొన్నాళ్లు అదృశ్యమయ్యారు. వీరిద్దరూ వేర్వేరుగా దేశ, విదేశాల్లో పర్యటించారు. 
 
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం చిత్తూరు జిల్లా నాయకులతో  పార్టీ అధినేత వైఎస్‌ జగన్ నిర్వహించిన సమావేశానికి వారిద్దరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 
గతంలో లేనట్టు ప్రత్యేక లుక్‌లో ఆమె కనిపించారు. అధికారం కోల్పోవడానికి సజ్జల కూడా ఒక కారణమని.. ఆయన్ను పక్కన పెట్టారని జరుగుతున్న ప్రచారానికి తాజాగా జరిగిన సమావేశం తప్పని నిరూపించింది. ఆయన జగన్‌తో ఉన్నారని స్పష్టమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments