Webdunia - Bharat's app for daily news and videos

Install App

29న తిరుపతిలో కొవిడ్‌ నియంత్రణపై సమీక్ష

Webdunia
గురువారం, 27 మే 2021 (11:33 IST)
కొవిడ్‌ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ నెల 29న ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుపతి వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంలు నారాయణస్వామి, ఆళ్లనాని, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతారని వెల్లడించారు.

వారితో పాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహా కొవిడ్‌ కోసం నియమించిన నియోజకవర్గ స్థాయి స్పెషల్‌ ఆఫీసర్లు, నోడల్‌ ఆఫీసర్లు, డీఎంఅండ్‌హెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌,  ఎస్పీలు తదితరులు  పాల్గొంటారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments