Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

Webdunia
గురువారం, 27 మే 2021 (11:28 IST)
‘యాస్‌’ తుఫాన్‌ కారణంగా రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. టాటానగర్‌- ఎర్నాకులం(08189)మధ్య నడిచే రైలును 27వ తేదీ, ఎర్నాకులం- టాటానగర్‌(08190)మధ్య నడిచే రైలును  30వతేదీ రద్దు చేశామన్నారు.

ప్రయాణి కుల కొరత కారణంగా మరో నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నామన్నారు. వీటిలో తిరుపతి- చామరాజనగర్‌ (07415) మధ్య నడిచే రైళ్లను బుధవారం నుంచి 31వ తేది వరకు, చామరాజ్‌నగర్‌- తిరుపతి (07416) రైలును 28నుంచి జూన్‌ 2వరకు,నర్సాపురం-ధర్మావరం (07247) రైలును బుధవారం నుంచి 31వరకు, ధర్మావరం- నర్సాపురం (07248) రైలును గురువారం నుంచి జూన్‌ ఒకటో తేది వరకు రద్దు చేస్తున్నట్లు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments