Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

Webdunia
గురువారం, 27 మే 2021 (11:28 IST)
‘యాస్‌’ తుఫాన్‌ కారణంగా రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. టాటానగర్‌- ఎర్నాకులం(08189)మధ్య నడిచే రైలును 27వ తేదీ, ఎర్నాకులం- టాటానగర్‌(08190)మధ్య నడిచే రైలును  30వతేదీ రద్దు చేశామన్నారు.

ప్రయాణి కుల కొరత కారణంగా మరో నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నామన్నారు. వీటిలో తిరుపతి- చామరాజనగర్‌ (07415) మధ్య నడిచే రైళ్లను బుధవారం నుంచి 31వ తేది వరకు, చామరాజ్‌నగర్‌- తిరుపతి (07416) రైలును 28నుంచి జూన్‌ 2వరకు,నర్సాపురం-ధర్మావరం (07247) రైలును బుధవారం నుంచి 31వరకు, ధర్మావరం- నర్సాపురం (07248) రైలును గురువారం నుంచి జూన్‌ ఒకటో తేది వరకు రద్దు చేస్తున్నట్లు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments