Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో రేపల్లె-సికింద్రాబాద్ డెల్టా ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ

Restoration
Webdunia
గురువారం, 21 జనవరి 2021 (17:07 IST)
రేపల్లె నుండి రాకపోకలు సాగించే కాచిగూడ-రేపల్లె-సికింద్రాబాద్ (డెల్టా) ఎక్స్‌ప్రెస్ రైలు సహా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే 27 ప్రధాన రైళ్లను పునరుద్ధరించడానికి రైల్వేబోర్డు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపారు. అందులో డెల్టా ఎక్స్‌ప్రెస్ సహా 24 రైళ్లను ప్రత్యేక రైళ్లుగా నడపడానికి రైల్వేబోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆమోదముద్ర వేశారు.
 
సమయపట్టిక, ఇతర సాంకేతిక అంశాల ఖరారు అనంతరం పూర్తి వివరాలను సంబంధిత అధికారులు త్వరలో ప్రకటించనున్నారు. ఈ నెలాఖరు లోగా ఈ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ 24 రైళ్లలో, గుంటూరు జిల్లా మీదుగా రాకపోకలు సాగించనున్న రైళ్ల వివరాలు ఈ విధంగా ఉండనున్నాయి.
 
గుంటూరు-రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్
విజయవాడ-ధర్మవరం-విజయవాడ (వయా-నంద్యాల) ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ (వయా-గుంటూరు) ఏసి దురంతో ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్-గుంటూరు-సికింద్రాబాద్ (వయా-కాజీపేట) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
కాకినాడ-రేణిగుంట-కాకినాడ ఎక్స్‌ప్రెస్
తిరుపతి-ఆదిలాబాద్-తిరుపతి (కృష్ణా) ఎక్స్‌ప్రెస్
తిరుపతి-పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్
తిరుపతి-బిలాస్ పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్
కాకినాడ-బెంగుళూరు-కాకినాడ (శేషాద్రి) ఎక్స్‌ప్రెస్
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments