Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గరుడ ఆర్టీసీ బస్సులో పత్రికా విలేఖరి, బ్యాగులో రూ.50 లక్షలు, ఎక్కడివి?

గరుడ ఆర్టీసీ బస్సులో పత్రికా విలేఖరి, బ్యాగులో రూ.50 లక్షలు, ఎక్కడివి?
, గురువారం, 21 జనవరి 2021 (15:15 IST)
కృష్ణా జిల్లా: కంచికచర్ల మండలం దొనబండ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద పోలీసు వాహనాలు తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ వెళ్లే గరుడ ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా ఒక వ్యక్తి వద్ద 50 లక్షల రూపాయల నగదు పట్టుబడింది.
 
ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని ఆ డబ్బుకి సరైన అనుమతి పత్రాలు లేనందు వల్ల వాటిని సీజ్ చేసి ఇన్‌కమ్ టాక్స్ అధికారులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. కాగా ఈ వ్యక్తి వైజాగ్ నుండి హైదరాబాదు  వెళ్తున్నాడని, వైజాగ్‌లో ఇతను ఒక పత్రికా విలేఖరి అని తమ విచారణలో తెలిసినట్లు సీఐ సతీష్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిమ్మగడ్డకు అనేక ఆటంకాలు, అధర్మంపై ధర్మం, న్యాయం గెలిచింది: యరపతినేని వ్యాఖ్యలు