Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ : 17 యేళ్లనాటి బాబ్లీ కేసు కొట్టివేత

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (07:29 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. 17 యేళ్ళ నాటి బాబ్లీ కేసును హైదరాబాద్ నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం తీర్పును వెలువరించింది. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహా 23 మంది రాజకీయ నాయకులకు విముక్తి లభించింది.
 
మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నారని ఆరోపిస్తూ దానికి నిరసనగా ప్రాజెక్టు వద్ద ధర్నా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. 2005లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద టీడీపీ నేతలతో చంద్రబాబు చేతులు కలిపారు. 
 
అయితే అక్కడ ధర్నాకు అనుమతి లేదని టీడీపీ నేతలు సూచించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు చంద్రబాబు సహా టీడీపీ నేతలను అక్కడే ఓ గదిలో బంధించారు. అంతేకాకుండా చంద్రబాబు సహా 23 మంది టీడీపీ నేతలపై అభియోగాలు మోపారు. ఈ కేసులో ఇపుడు చంద్రబాబు, ఆయన అనుచరులకు విముక్తి లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments