Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస కార్మికులకు రెడ్ క్రాస్ ఆహార పంపిణీ

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (20:16 IST)
గుంటూరు నగరంలోని నల్లచెరువు బైపాస్ రోడ్డులో అనేక స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులున్నాయి. వీటిలో పని చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు వస్తుంటారు. సీజన్ వరకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటుచేసుకుని కుటుంబాలతో నివసిస్తూ వుంటారు.

ఊరికి చివరిగా నివసించే వీరికి నగరంతో కరోనా కర్ఫ్యూ కారణంగా సంబందాలు తెగిపోయాయి. వారు పనిచేస్తున్న మిల్లులు మూతపడ్డాయి. వారిదగ్గర వున్న ఆహారపదార్దాలు కొన్ని రోజులొచ్చాయి. కొన్ని రోజులనుంచి పిల్లాపాపలతో పస్తులుంటున్నారు.

విషయాన్నీ తెలుసుకున్న రెడ్ క్రాస్ తక్షణం స్పందించింది. ఈ రోజు వారిని నల్లచెరువు బైపాస్ పెట్రోల్ బంకు సమీపంలోవున్న హజరత్ సయ్యద్ మౌలాషా రెహమతుల్ అలై @పెట్టివాలె బాబా దర్గా దగ్గరకు పిలిపించి. 200 మందికి ఆహారపొట్లాలు, మంచినీరు అందించారు.

ఆకలితో అలమటిస్తున్న తమను గుర్తించి కడుపునిండా ఆహారంపెట్టిన రెడ్ క్రాస్ సిబ్బందికి బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments