Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సన్నిధిలో ఎంపీ మార్గాని భరత్ రామ్ దంపతులు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:24 IST)
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం గాలిగోపురం వ‌ద్ద మీడియా ఎంపీ మార్గాని భ‌ర‌త్ ని ప‌ల‌క‌రించింది.

తాను వెంక‌టేశ్వ‌రుడి భ‌క్తుడిని అని, అందుకే, కుటుంబ స‌మేతంగా స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చాన‌ని భ‌ర‌త్ తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌జ‌లంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని కోరుకున్న‌ట్లు ఎంపీ చెప్పారు. రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ తో పాటు శ్రీవారిని దర్శించుకున్న వారిలో  వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతం, నాయకులు భాస్కర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments