Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాబోయే రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు, పిడుగులు పడే అవకాశం

ఐవీఆర్
శనివారం, 17 ఆగస్టు 2024 (23:52 IST)
వాతావరణ శాఖ సూచన ప్రకారం రాబోయే రెండు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం వుంది. ఉత్తర కర్ణాటక నుంచి తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి వుందనీ, దీని ప్రభావం వల్ల ఆదివారం నాడు నంద్యాల, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షం పడే అవకాశం వున్నది.

మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వున్నదని తెలియజేసారు. ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం వున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని, పొలాల్లో పనిచేసేవారు, బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారు పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments