Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగాలు ఇప్పిస్తామని బోర్డ్ తిప్పేసింది.. మాదాపూర్‌లో మోసం

సెల్వి
శనివారం, 17 ఆగస్టు 2024 (20:35 IST)
ఉద్యోగాలు ఇప్పిస్తామని.. శిక్షణ తర్వాత ప్లేస్‌మెంట్ ఇప్పించినట్లు నమ్మించి జీతాలు ఇవ్వడం మానేశిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ద్వారా మోసపోయిన బాధితులను పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే అప్ కన్సెల్టెన్సీ కంపెనీ దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. 
 
ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేసి.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది. ఆపై జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది. ఈ కంపెనీకి విజయవాడ, బెంగళూరులో బ్రాంచ్‌లు వున్నాయని తెలిసింది. మోసం చేశామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments