Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి జగన్ తడిగుడ్డతో అమరావతి రైతుల గొంతుకోసిన పాపంలో నేనూ భాగస్వామినే: ఆర్ఆర్ఆర్

Webdunia
శనివారం, 1 మే 2021 (16:02 IST)
రైతుల గొంతుకోసిన పాపంలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నానంటూ వైసిపి ఎంపి రఘురామకృష్ణ రాజు అన్నారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అమరావతి రైతులు ఉద్యమాన్ని కొనసాగించారని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
 
రైతుల గొంతుకోసిన పాపంలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నానన్నారు. తను తన తప్పు తెలుసుకున్నట్లే సీఎం కూడా తన తప్పు తెలుసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ తడిగుడ్డతో అమరావతి రైతుల గొంతుకోసిన పాపంలో తాను భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
 
చేసిన తప్పుకు క్షమాపణగా రాజధాని ఉద్యమానికి మద్దతు పలికానని స్పష్టంచేశారు. ఆలస్యమైనా న్యాయం జరుగుతుందనే ఆశతో అమరావతి రైతులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విప్లవ కవి శ్రీశ్రీ జన్మదినం సందర్భంగా ఆయన స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకుపోదామని రైతులకు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments