ముఖ్యమంత్రి జగన్ తడిగుడ్డతో అమరావతి రైతుల గొంతుకోసిన పాపంలో నేనూ భాగస్వామినే: ఆర్ఆర్ఆర్

Webdunia
శనివారం, 1 మే 2021 (16:02 IST)
రైతుల గొంతుకోసిన పాపంలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నానంటూ వైసిపి ఎంపి రఘురామకృష్ణ రాజు అన్నారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అమరావతి రైతులు ఉద్యమాన్ని కొనసాగించారని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
 
రైతుల గొంతుకోసిన పాపంలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నానన్నారు. తను తన తప్పు తెలుసుకున్నట్లే సీఎం కూడా తన తప్పు తెలుసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ తడిగుడ్డతో అమరావతి రైతుల గొంతుకోసిన పాపంలో తాను భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
 
చేసిన తప్పుకు క్షమాపణగా రాజధాని ఉద్యమానికి మద్దతు పలికానని స్పష్టంచేశారు. ఆలస్యమైనా న్యాయం జరుగుతుందనే ఆశతో అమరావతి రైతులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విప్లవ కవి శ్రీశ్రీ జన్మదినం సందర్భంగా ఆయన స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకుపోదామని రైతులకు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments