Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో వైకాపా రెబెల్ ఎంపీ భేటీ

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (18:12 IST)
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కలుసుకున్నారు. ఈ భేటీ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ భేటీ తర్వాత రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాల ఆఖరి రోజున ఎంపీలు రాజీనామా చేసి విభజన హామీల కోసం కేంద్రం ఒత్తిడి తెద్దామని జగన్ గతంలో అన్నారని, గుర్తుచేశారు. 
 
ప్రత్యేక హోదా కోసం రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నామని రఘురామ ప్రకటించారు. టీడీపీ ఎంపీల రాజీనామా కోసం ఒప్పించడానికే చంద్రబాబుతో భేటీ అయినట్టు ఆయన వెల్లడించారు. 
 
కాగా, అధికార వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితే విభేదించిన రఘురామకృష్ణంరాజు తనదైనశైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ఢిల్లీలో ఉంటూనే అధికార వైకాపా, ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రిపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments