Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో వైకాపా రెబెల్ ఎంపీ భేటీ

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (18:12 IST)
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కలుసుకున్నారు. ఈ భేటీ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ భేటీ తర్వాత రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాల ఆఖరి రోజున ఎంపీలు రాజీనామా చేసి విభజన హామీల కోసం కేంద్రం ఒత్తిడి తెద్దామని జగన్ గతంలో అన్నారని, గుర్తుచేశారు. 
 
ప్రత్యేక హోదా కోసం రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నామని రఘురామ ప్రకటించారు. టీడీపీ ఎంపీల రాజీనామా కోసం ఒప్పించడానికే చంద్రబాబుతో భేటీ అయినట్టు ఆయన వెల్లడించారు. 
 
కాగా, అధికార వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితే విభేదించిన రఘురామకృష్ణంరాజు తనదైనశైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ఢిల్లీలో ఉంటూనే అధికార వైకాపా, ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రిపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments