Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా?: కన్నా మండిపాటు

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (05:39 IST)
వైసీపీ ప్రభుత్వం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. కరోనా రోగుల కోసం ఆలయాల్లో క్వారంన్ టైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడమేంటని నిలదీశారు.

జగన్ ప్రభుత్వానికి ఆలయాలు తప్ప మరెక్కడా చోటు దొరకలేదా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సీఎం జగన్​కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.

మరెక్కడా చోటు లేదన్నట్టు ఆలయాల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు శోచనీయమని లేఖలో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కన్నా విమర్శించారు.

జిల్లా కలెక్టర్‌తో మాట్లాడేందుకు తమ పార్టీ నాయకులు ప్రయత్నించారని.. కలెక్టర్ వ్యవహరించిన తీరు బాధ్యతారాహిత్యంగా ఉందని ఆరోపించారు. ఈ ప్రతిపాదన మానుకుని క్వారంటైన్ కేంద్రాలు మరోచోట పెట్టాలని సూచించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments