Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్ర చందనం దుంగలుతో మంగళగిరి టోల్ ప్లాజా వద్ద దొరికిన Pushpa స్మగ్లర్

ఐవీఆర్
గురువారం, 5 డిశెంబరు 2024 (13:13 IST)
అల్లు అర్జున్ నటించిన Pushpa చిత్రం గురించి తెలిసిందే. అందులో పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఇదే రీతిలో కొందరు స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి ఏపీ నుంచి ఎర్రచందనం దుంగల్ని దాటిస్తున్నారు.
 
తాజాగా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద ఎర్రచందనం దుంగలను తీసుకువెళ్తున్న లారీ పట్టుబడింది. పోలీసులు పక్కా సమాచారంతో లారీని ఆపి తనిఖీలు నిర్వహించారు. పేపర్ బండిళ్ల కింద 49 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఇవి చెన్నై నుంచి అస్సాంకు తీసుకువెళ్తున్నట్లు తేలింది. వీటి విలువ కోటిన్నరకు పైగా వుంటుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments