Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రెచ్చిపోయిన సైకోలు.. ఇద్దరు మహిళల గొంతు కోశారు...

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోలు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళల గొంతుకోశారు. ఈ దారుణ ఘటనలు గుంటూరు, కడప జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా రేపల్లె మండలం, పేటేరు గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ రోడ్డుపై వెళుతుండగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి గొంతుకోసి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రవంగా గాయపడిన నిర్మలను ఇతర పాదాచారులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అలాగే, కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నూర్ బాషా కాలనీలో ఓ మహిళపై దస్తగిరి అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతుకోశాడు. అదే కాలనీకి చెందిన సుబ్బలక్షమ్మ అనే మహిళ ఉదయాన్నే పాల కోసం వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ఘటనలపై ఆయా ప్రాంతానికు చెందిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments