Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రెచ్చిపోయిన సైకోలు.. ఇద్దరు మహిళల గొంతు కోశారు...

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోలు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళల గొంతుకోశారు. ఈ దారుణ ఘటనలు గుంటూరు, కడప జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా రేపల్లె మండలం, పేటేరు గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ రోడ్డుపై వెళుతుండగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి గొంతుకోసి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రవంగా గాయపడిన నిర్మలను ఇతర పాదాచారులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అలాగే, కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నూర్ బాషా కాలనీలో ఓ మహిళపై దస్తగిరి అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతుకోశాడు. అదే కాలనీకి చెందిన సుబ్బలక్షమ్మ అనే మహిళ ఉదయాన్నే పాల కోసం వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ఘటనలపై ఆయా ప్రాంతానికు చెందిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments