Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఠాగూర్
ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (21:13 IST)
విజయవాడ నగరంలో స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 13 మంది మహిళలతో పాటు ఐదుగురు విటులు కూడా ఉన్నారు. ఈ ఐదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ నెల 22వ తేదీన విజయవాడ నగరంలో ఓ రాజకీయ పార్టీ యూట్యూబ్ చానెల్ కార్యాలయం ఉన్న భవనంలో స్పా సెంటర్ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ భవంతిపై శుక్రవారం అర్థరాత్రి మాచవరం పోలీసులు సోదాలు నిర్వహించారు. నగరంలోని వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో ఉన్న స్టూడియోల 9 స్పా సెంటరుపై మాచవరం సీఐ ప్రకాష్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీస్ బృందం ఈ తనిఖీలు నిర్వహించింది. 
 
యూట్యూబ్ చానెల్ భవనంలో స్పా సెంటరు పేరుతో వ్యభిచారం సాగిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఇందులో 13మంది మహిళలతో పాటు ఐదుగురు రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు. పట్టుబడిన మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరి నుంచి నగదుతో పాటు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments