Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ" కోసం విశాఖకు వస్తున్న రాష్ట్రపతి

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (08:34 IST)
భారత రాష్ట్రపతి ఈ నెల 20వ తేదీన విశాఖపట్టణానికి వస్తున్నారు. విశాఖలో జరిగే ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. ఇందుకోసం ఆయన 20వ తేదీ ఆదివారం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన నేరుగా నౌకాదళ అతిథి గృహానికి చేరుకుంటారు. 
 
ఆ రాత్రికి అక్కడే బస చేసి 21వ తేదీన నౌకాదళం ఆధ్వర్యంలో జరుగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొంటారు. ఆ తర్వాత ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన వివరాలను విశాఖ జిల్లా అధికారులకు రాష్ట్రపతి భవన్‌ను వచ్చాయి. దీంతో అందుకు తగిన విధంగా వారు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments