Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలవు కోసం తోటి విద్యార్థినిని చంపేందుకు యత్నం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 25 జులై 2019 (15:03 IST)
ప్రకాశం జిల్లా చీరాల మండలం చెన్నూరులో సెలవు కోసం ముగ్గురు విద్యార్థులు కలిసి సహ విద్యార్థినిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చెన్నూరు పట్టణంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఒక్కరోజు సెలవు కోసం తోటి విద్యార్థిని చంపేందుకు ముగ్గురు విద్యార్థులు యత్నించారు. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
శనివారం రాత్రి లంబడిపల్లి గ్రామానికి చెందిన రమాదేవి (12) ఏడో తరగతి విద్యార్థిపై ముగ్గురు ఏడో తరగతి విద్యార్థులు హత్యాయత్నం చేశారు. రమాదేవి కేకలు వేయడంతో అందరూ మేలుకొని వారి నుంచి రమాదేవిని రక్షించారు. పాఠశాల ఉపాధ్యాయుల, రమాదేవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం చేసిన విద్యార్థులు పూజా, శ్రీలేఖ, నిందినిలపై కేసు నమోదు చేసి వారిని జువైనల్ హోంకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments