Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలవు కోసం తోటి విద్యార్థినిని చంపేందుకు యత్నం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 25 జులై 2019 (15:03 IST)
ప్రకాశం జిల్లా చీరాల మండలం చెన్నూరులో సెలవు కోసం ముగ్గురు విద్యార్థులు కలిసి సహ విద్యార్థినిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చెన్నూరు పట్టణంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఒక్కరోజు సెలవు కోసం తోటి విద్యార్థిని చంపేందుకు ముగ్గురు విద్యార్థులు యత్నించారు. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
శనివారం రాత్రి లంబడిపల్లి గ్రామానికి చెందిన రమాదేవి (12) ఏడో తరగతి విద్యార్థిపై ముగ్గురు ఏడో తరగతి విద్యార్థులు హత్యాయత్నం చేశారు. రమాదేవి కేకలు వేయడంతో అందరూ మేలుకొని వారి నుంచి రమాదేవిని రక్షించారు. పాఠశాల ఉపాధ్యాయుల, రమాదేవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం చేసిన విద్యార్థులు పూజా, శ్రీలేఖ, నిందినిలపై కేసు నమోదు చేసి వారిని జువైనల్ హోంకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి - కొత్త సినిమా అప్ డేట్

నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు : నాని

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments