జగన్ విధ్వంస పాలనకు ప్రతీక ప్రజావేదిక శిథిలాలు, సీఎం చంద్రబాబు పరిశీలన (vedio)

ఐవీఆర్
గురువారం, 20 జూన్ 2024 (12:25 IST)
2019లో అధికారం చేపట్టిన వెంటనే ఆనాటి సీఎం జగన్ చేపట్టిన తొలి కూల్చివేత ప్రజావేదిక నుంచి ప్రారంభమైంది. నేడు ఆ ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు సీఎం చంద్రబాబు. అమరావతి పర్యటనలో భాగంగా ఉండవల్లిలో జగన్ రెడ్డి కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతాన్ని సందర్శించారు.
 
జగన్ విధ్వంస మనస్తత్వానికి శిథిల సాక్ష్యం ఈ ప్రజావేదిక అనీ, 5 ఏళ్ళ నుంచి ప్రజా వేదిక వ్యర్ధాలు కూడా తీయకుండా, అక్కడే ఉంచి పైశాచిక ఆనందాన్ని జగన్ రెడ్డి పొందారంటూ తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
జగన్ విధ్వంస పాలనకు ప్రతీక ప్రజావేదిక అని, ఆ శిథిలాలను తొలగించం అని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments