బాబుతో నేను.. అంటూ రాజమండ్రి జైలుకు వేలాది ఉత్తరాలు

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (16:09 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుకుడు మద్దతుగా అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, ఐటీ కంపెనీల ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తాజాగా బాబుతో నేను అంటూ వేలల్లో పోస్టు కార్డులను పంపుతున్నారు. గత నాలుగు రోజులుగా రాజమండ్రి జైలుకు టీడీపీ, చంద్రబాబు నాయుడు అభిమానులు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. ఇలా జైలుకు వస్తున్న ఉత్తరాలు వేలకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టుకార్డు ఉద్యమం సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. 
 
టీడీపీ చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి జైలుకు నాలుగు రోజులుగా వేలల్లో ఉత్తరాలు వస్తున్నాయి. బాబుతో నేను అంటూ ప్రజలు పోస్టుకార్డులు రాసి పంపుతున్నారు. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్‌లతో పాటు ఆర్డినరీ పోస్టులు నిత్యం వేలాదిగా వస్తుండటంతో జైలు అధికారులు కూడా తలలు పట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కావడంలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments