Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియా ఇంధన డిపోలో భారీ పేలుడు - 34 మంది మృతి

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (15:30 IST)
నైజీరియా సరిహద్దు సమీపంలోని బెనిన్‌లో ఉన్న ఓ ఇంధన డిపోలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఏకంగా 34 మంది చనిపోయారు. దక్షిణ బెనిన్ పట్టణంలోని సెమె పోడ్జిలో నిషిద్ద ఇంధన డిపోలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాది. దీంతో ఆ ప్రాంతమంతా నట్టటి పొగ దట్టంగా వ్యాపించింది.
 
ఈ ఘటనలో డజన్ల కొద్దీ కాలిన మృతదేహాలు పేలుడు స్థలంలో కనిపించాయి. ప్రమాదంలో మరో 20 మంది వరకు గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు శిశువులు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ పేలుడు సంబంవించిన దృశ్యాలు సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానికి మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments