Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసు పాత్ర వున్నదా?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (16:10 IST)
రెండు వారాల ముందు దారుణ హత్యకు గురైన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో 11 మంది పోలీసు అధికారుల ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేష్‌రెడ్డితో వీరందరూ కొన్నాళ్లుగా టచ్‌లో ఉన్నారట. హత్యానంతరం రాకేష్ రెడ్డి 11 మంది పోలీసు అధికారులను సంప్రదించాడట. 
 
వీరిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు ఇన్స్‌పెక్టర్‌లు ఉన్నారట. కాగా హత్య నుండి తప్పించుకోవడానికి నల్లకుంట ఇన్స్‌పెక్టర్, ఏసీపీలు రాకేష్ రెడ్డికి ప్లాన్ ఇచ్చారు. ప్రస్తుతం శిఖా చౌదరి సైతం విచారణకు హాజరయ్యారు. 
 
ఈ నేపథ్యంలో 11 మంది పోలీసు అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సి ఉంటుంది. పూర్తి విచారణ ముగిసే వరకు హత్యకు సంబంధించి ఎలాంటి క్లారిటీ వచ్చేలా లేదు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments