Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసు పాత్ర వున్నదా?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (16:10 IST)
రెండు వారాల ముందు దారుణ హత్యకు గురైన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో 11 మంది పోలీసు అధికారుల ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేష్‌రెడ్డితో వీరందరూ కొన్నాళ్లుగా టచ్‌లో ఉన్నారట. హత్యానంతరం రాకేష్ రెడ్డి 11 మంది పోలీసు అధికారులను సంప్రదించాడట. 
 
వీరిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు ఇన్స్‌పెక్టర్‌లు ఉన్నారట. కాగా హత్య నుండి తప్పించుకోవడానికి నల్లకుంట ఇన్స్‌పెక్టర్, ఏసీపీలు రాకేష్ రెడ్డికి ప్లాన్ ఇచ్చారు. ప్రస్తుతం శిఖా చౌదరి సైతం విచారణకు హాజరయ్యారు. 
 
ఈ నేపథ్యంలో 11 మంది పోలీసు అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సి ఉంటుంది. పూర్తి విచారణ ముగిసే వరకు హత్యకు సంబంధించి ఎలాంటి క్లారిటీ వచ్చేలా లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments