Webdunia - Bharat's app for daily news and videos

Install App

టపాకాయలతో మొక్కలు

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (07:48 IST)
బాణాసంచా అంటేనే వాతావరణ కాలుష్యానికి మారుపేరు. దీపావళి పండుగ వస్తోందంటే చాలు బాణాసంచా సంబరాలు అన్నీ ఇన్నీ కావు.

అయితే పర్యావరణాన్ని సంరక్షించుకోవాలన్న తపన ప్రజలలో పెరుగుతున్న కొద్దీ ఈ దిశలో నూతన ఆవిష్కరణలు కూడా వెలుగు చూస్తున్నాయి. వాతావరణ కాలుష్యానికి పూర్తిగా చెక్‌ పెట్టడమే కాకుండా పర్యావరణ సంరక్షణకు దోహదపడే వినూత్న బాణాసంచాను సీడ్‌ పేపర్‌ ఇండియా అనే స్టార్టప్‌ సంస్థ సిద్ధం చేసింది.

బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిన ఈ సంస్థ దేశంలోనే తొలిసారి పొగలేని, శబ్ధం చేయని అత్యంత సురక్షితమైన టపాకాయాలను రూపొందించింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ టపాకాయలు పేల్చిన చోటల్లా మొక్కలు మొలుస్తాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది పచ్చి నిజం.

సీ డ్‌ పేపర్‌ ఇండియా సంస్థాపకుడు రోషన్‌ రే వీ టి విశేషాలను మంగళవారం మీడియాతో పం చుకున్నారు. తొలిదశలో దాదాపు 50కుపైగా ప ర్యావరణ స్నేహి టపాకాయలను సిద్ధం చేశా మన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments