Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయరామ్‌ను ఒక్కరే చంపలేదు.. పిడిగుద్దులతో ఐదుగురు..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (08:53 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోస్టల్ బ్యాంక్ డైరక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిగురుపాటిని హత్య చేసింది.. రాకేష్ మాత్రమే కాదని.. ఆయన హత్యోదంతంలో నలుగురి పాత్ర వుందని తాజాగా పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. జయరామ్‌ను హత్య చేసిన వారిలో ఐదుగురు బయటి వ్యక్తుల హస్తం కూడా వున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇంకా జయరామ్ హత్య కేసుకు సంబంధించిన ప్రాథమిక విచారణలో పెనుగులాట, పిడిగుద్దుల వల్లే ఆయన మరణించాడని తెలిపింది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఏపీలో ఉన్న నిందితుల్ని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విచారించాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ కూడా తీసుకున్నారు. 
 
అలాగే ఈ కేసును జయరామ్ భార్య పద్మ శ్రీ పిటిషన్‌లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా జయరామ్ మేనకోడలు శిఖాచౌదరిని కూడా విచారిస్తామని  వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments