Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదని డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో దారుణం జరిగింది. ప్రేమించలేదన్న అక్కసుతో డిగ్రీ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది ప్రెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం ఆ యువతి 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
బుధవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, హన్మకొండ రామచంద్రపుర్‌కు చెందిన రవళి (20) అనే విద్యార్థిని స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఈ యువతి వెంట అవినాష్ అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపడుతూ వచ్చాడు. అయినప్పటికీ రవళి అతన్ని పట్టించుకోలేదు.
 
ఈ క్రమంలో తనను ప్రేమించాలని పట్టుబడిన అవినాష్.. బుధవారం ఉదయం కాలేజీకి వెళుతున్న రవళిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను కూడా అవినాష్ బెదిరించాడు. దీంతో వారు ఏం చేయలేక మిన్నకుండిపోయారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవళిని స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న అవినాష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments