Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ సెలబ్రిటీలనే కాదు... సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా వదలని కరోనా: పేర్నికి కోవిడ్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నానికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. దీంతో ఆయన వైద్యు సూచన మేరకు హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో రోజుకు 10 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు ఈ వైరస్ బారినపడగా, తాజాగా మంత్రి పేర్నికి ఈ వైరస్ సోకింది. 
 
మరోవైపు, మంగళవారం పీఆర్సీపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో సమావేశంకానున్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు సమావేశమయ్యే అవకాశం ఉంది కానీ, మంత్రికి కరోనా వైరస్ సోకడంతో ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments