Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల శిరివెళ్ళలో పవన్ కళ్యాణ్ రచ్చబండ

Webdunia
ఆదివారం, 8 మే 2022 (12:30 IST)
పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఏపీలోని నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ జిల్లాలోని శిరివెళ్ళ మండలంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అలాగే, నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. 
 
ఈ సందర్భంగా శిరివెళ్ళలో జరిగే కార్యక్రమంలో ఆత్మహత్యలు చేసుకున్న 130 మంది రైతు కుటుంబాలకు పవన్ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. కాగా, పవన్ కళ్యాణ్ పర్యటన కోసం జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేయగా, ఎలాంటి అలాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందు గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. 
 
కాగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోకా యాత్ర సాగుతున్న విషయం తెల్సిందే. ఈ యాత్ర కోసం పవన్ ఆదివారం 9 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రాయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి శిరివెళ్ళ గ్రామానికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments