Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసులు పెరుగుతుంటే స్కూల్స్ కొనసాగింపా? పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (17:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ పాఠశాలలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇపుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
రాష్ట్రంలో మంగళవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూతో పాటు ఇతరాత్రా ఆంక్షలు అమలు చేస్తూనే మరోవైపు బడులు కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదన్నారు. కోవిడ్ తీవ్ర తగ్గేంత వరకు ప్రత్యక్ష బోధనా తరగతులను వాయిదావేయాలని ఆయన కోరారు. 
 
ముఖ్యంగా, 15 నుంచి 18 యేళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇంకా పూర్తికాలేదని, వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోని తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్టు చెప్పారు. అలాగే, కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో మద్యం దుకాణాలను మరో గంట పాటు తెరిచివుంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచిత నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments