కరోనా కేసులు పెరుగుతుంటే స్కూల్స్ కొనసాగింపా? పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (17:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ పాఠశాలలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇపుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
రాష్ట్రంలో మంగళవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూతో పాటు ఇతరాత్రా ఆంక్షలు అమలు చేస్తూనే మరోవైపు బడులు కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదన్నారు. కోవిడ్ తీవ్ర తగ్గేంత వరకు ప్రత్యక్ష బోధనా తరగతులను వాయిదావేయాలని ఆయన కోరారు. 
 
ముఖ్యంగా, 15 నుంచి 18 యేళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇంకా పూర్తికాలేదని, వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోని తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్టు చెప్పారు. అలాగే, కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో మద్యం దుకాణాలను మరో గంట పాటు తెరిచివుంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచిత నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments