Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ సంతకం ఫోర్జరీ.. సోషల్ మీడియాలో జనసేన పార్టీ నకిలీ లెటర్ ప్యాడ్

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (19:31 IST)
పవన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి జనసేన పార్టీ నకిలీ లెటర్ ప్యాడ్లు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 మంది అభ్యర్ధులను కొత్తవారికి కేటాయిస్తానంటూ పవన్ కళ్యాణ్ నిన్ననే ప్రకటించారు. అయితే తాజాగా  బెజవాడలో మూడు స్థానాలకు పార్టీ టికెట్లు కేటాయిస్తూ పవన్  ఉత్తర్వులు ఇచ్చినట్టు తయారుచేసిన నకలీ లెటర్ ప్యాడ్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
 
విజయవాడు పరిధిలోని మూడు అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేసినట్టు పోతిన వెంకట మహేష్ బాబుతో పాటు, పార్టీ సభ్యత్వం కూడా లేని మరో ఇద్దరు అభ్యర్ధుల పేర్లను పవన్ ఖరారు చేసినట్టు నకిలీ ప్రెస్ నోట్  సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. దీంతో నకిలీ లెటర్ హెడ్ విషయం పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఉన్నారు. 
 
నేడు బెజవాడ పోలీసులకు ఫోర్జరీ సహా పలు అంశాలపై ఫిర్యాదు చేయాలని లీగల్ సెల్ నేతలకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఎన్నికల రంగంలోకి దిగకముందే జనసేనను అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి..

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments