Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తులను అమ్ముకుంటున్న పవన్ కల్యాణ్... డబ్బు లేకుండా?

సెల్వి
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (10:52 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన సంపాదన నుంచి రూ.10 కోట్ల రూపాయలను జనసేన పార్టీ సంక్షేమానికి విరాళంగా అందించారు. అంతేకాదు ఆర్మీ అమరవీరుల కుటుంబాలకు, రైతులకు పెద్ద మొత్తంలో విరాళం అందించారు.
 
తాజా వార్తలను బట్టి చూస్తే, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని తన సొంత ఆస్తులను అమ్ముకుంటున్నాడు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా గెలవడం దాదాపు అసాధ్యం అని పవన్ కళ్యాణ్ ఇటీవల తన ప్రసంగంలో బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ పవర్ స్టార్ పవన్ హైదరాబాద్‌లోని తన ఖరీదైన భూములను అమ్ముతున్నట్లు వినికిడి.
 
పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన భూమిలో ఒకదానిని విక్రయించారని, మరో రెండు ఆస్తులను విక్రయించే ఆలోచనలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాల్లో డబ్బు సంపాదించడం పరిపాటి. 
 
కానీ ప్రజల కోసం, పార్టీ కోసం పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా వ్యవహరించడం పార్టీ క్యాడర్‌నే ఆశ్చర్య పరుస్తోంది. ఇకపోతే.. జనసేన క్యాడర్‌లో సీట్ల పంపకాల గందరగోళం మధ్య, పవన్ కళ్యాణ్ నిస్వార్థ చర్య జనసేన క్యాడర్‌ను భావోద్వేగానికి గురిచేస్తోంది. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని సోషల్ మీడియాలో జనసేన మద్దతుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments