Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (11:44 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు దిగారు. కాకినాడ వేదికగా సాగుతున్న ఈ దీక్ష రైతు సమస్యల కోసం చేస్తున్నారు. ఈ దీక్ష పేరు రైతు సౌభాగ్య దీక్ష అని నామకరణం చేశారు. ఈ దీక్ష కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 
 
కాకినాడ నగరంలోని జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో పవన్ దీక్షకు కూర్చొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనేది పవన్ ప్రధాన డిమాండ్. పవన్ కళ్యాణ్ దీక్షలో ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, సినీ నటుడు నాగబాబులు కలిసి పాల్గొన్నారు.
 
"ఉభయ గోదావరి జిల్లాల ధాన్యం రైతుల గోడు ప్రభుత్వానికి వినిపించేలా, 'రైతు సౌభాగ్య దీక్ష' పేరుతో గురువారం కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రోజు నిరాహార దీక్ష. రైతుకు సంఘీభావం తెలుపుదాం, వారి కన్నీటిని తుడవడానికి ప్రయత్నిద్దాం!" అంటూ జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments