Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాహార దీక్షకు సిద్ధమైన పవన్ కళ్యాణ్... సీఎం చంద్రబాబు పట్టించుకోలేదనీ...

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలను 48 గంటల్లోపు తేల్చకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటానని రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో పవన్ ప్రకటించ

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (15:16 IST)
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలను 48 గంటల్లోపు తేల్చకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటానని రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకూ స్పందించలేదు. దీనితో పవన్ నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ప్రకటన చేశారు. 
 
కాగా రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ విరామం తీసుకుంటున్నారు. నిరాహార దీక్ష నేపధ్యంలో నిన్నటి నుంచి పవన్ ఘనాహారం తీసుకోవడం మానేసినట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్య నిరాహార దీక్ష చేస్తారని మహేందర్‌ రెడ్డి పేరిట ప్రకటన విడుదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments