Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంపై ఈగ వాలనీయని పవన్.. విద్యార్థుల కష్టాలు తెలిసి కంప్యూటర్లు (video)

సెల్వి
గురువారం, 17 అక్టోబరు 2024 (14:36 IST)
Pawan kalyan
పిఠాపురం నియోజకవర్గంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పిఠాపురం ప్రజలపై ఈగ వాలనీయకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మహిళా జూనియర్ కళాశాల విధ్యార్ధినులకు కంప్యూటర్లు అందజేసేలా అధికారులను ఆదేశించారు. 
 
గత కొన్నేళ్లుగా కంప్యూటర్ సైన్స్ శిక్షణ అందించేందుకు కంప్యూటర్లు అందుబాటులో లేవనే విషయాన్ని ఇటీవలే పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా సమస్యల అధ్యయనం కోసం వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం, పేషి అధికారుల బృందం గుర్తించింది. 
 
ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. పేషి నివేదిక ప్రకారం.. పవన్ కల్యాణ్, వెంటనే కళాశాలకు అవసరమైన కంప్యూటర్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ క్రమంలో రూ.1.1 లక్షలను సీఎస్సార్ నిధుల సహకారంతో కళాశాల యాజమాన్యానికి అప్పగించారు. విధ్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చదువుకునే పరిస్థితులు ఉండేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments