Webdunia - Bharat's app for daily news and videos

Install App

దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జనసేనాని

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (10:19 IST)
గుంటూరు జిల్లా నంబూరు మండల పరిధిలోని దశావతార వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సందర్శించుకున్నారు. ఆదివారం తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. 
 
ఆలయానికి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌కి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జనసేనాని పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్‌ కల్యాణ్‌కి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments