పొత్తు పొడిచింది : వస్తే జనసేన ప్రభుత్వం లేదా మిశ్రమ సర్కారు : పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (22:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. రణస్థలం వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వబోమన్నారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం చెందడం అవసరం లేదన్నారు. మన గౌరవం ఎక్కడా తగ్గకుండా ఉంటే సరిపోతుందన్నారు.
 
అలాగే, ఒంటరిగా అధికారం ఇస్తామని హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. మీరు భరోసా ఇస్తే ఖచ్చితంగా ఒంటరిగా ముందుకు వెళ్లి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అది సాధ్యం కాని పక్షంలో మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వస్తే జనసేన ప్రభుత్వం లేదంటే మిశ్రమ ప్రభుత్వం  ఏర్పాటు తథ్యమన్నారు. అలాగే, తాను త్వరలోనే వారాహి వాహనంపై రాష్ట్ర పర్యటనకు వస్తానని ఎవడ్రా ఆపేది.. దమ్ముంటే ముందుకు రండి అంటూ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments