Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీజ్ చేసిన లిక్కర్ తో స్టేషన్ లో పార్టీ..!

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (08:37 IST)
ఏపీలో ఇద్దరు కానిస్టేబుల్ లు పోలీస్ స్టేషన్ లో మందు కొడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన హిందూపురంలో చోటుచేసుకుంది.

హిందూపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుళ్లు నూర్‌ మహ్మద్, తిరుమలేశ్ దర్జాగా కూర్చొని మద్యం సేవించారు. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కర్ణాటక నుండి వచ్చిన అక్రమ మద్యాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు.

ఆ మద్యం బాటిళ్లను చూసిన తరవాత ఖాకీల నాలుక లాగిందో ఏమో పోలీస్ స్టేషన్ అన్న విషయం కూడా మర్చిపోయి తాగేశారు.

తాజాగా దానికి సంబంధించిన వీడియో భయటికి రావటంతో విషయం భయట పడింది. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments