Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాపీ మేస్త్రీతో ప్రేమేంటి? మందలించినందుకు ప్రియుడిని పెళ్లాడి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (13:21 IST)
గుంటూరు జిల్లా వివేకానంద నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. తాపీ పని చేసే ఓ యువకుడితో ప్రేమలో పడిన కుమార్తెను తల్లి మందలించడంతో ఆమె ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా వివేకానంద నగర్‌కు చెందిన ప్రదీప్తి ఇంటర్ చదువుతోంది. ఆమె కాలేజీకి వెళ్లే క్రమంలో తాపీ పనిచేసుకునే యువకుడు కిరణ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
 
విషయం యువతి ఇంట్లో తెలియడంతో.... తాపీ మేస్త్రీతో ప్రేమేంటి, పెళ్లేంటి అని ఆమె తల్లి మందలించినట్లు సమాచారం. దీనితో మనస్తాపం చెందిన యువతి తన ప్రియుడికి విషయాన్ని చెప్పింది. అనంతరం వాళ్లిద్దరూ ఎవరికీ తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments