Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలలకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు..

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (19:02 IST)
విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ తగినంత బోధనా సిబ్బంది లేక విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. దమ్మపేట మండలం, మల్లారంలో ఈ సీన్ చోటుచేసుకుంది. ఈ పాఠశాలకు పేరెంట్స్ తాళాలు వేశారు. 
 
మల్లారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా ఒక టీచర్ ఆరు సంవత్సరాల క్రితం డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. సదరు టీచర్ హైదరాబాద్‌లో ఉంటూ మల్లారం గ్రామంలోని పాఠశాలలో టీచర్‌గా జీతం పొందుతుండడం గమనార్హం.
 
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ పిల్లల భవిష్యత్తు మారుతుందని ఎంతో ఆశ పడ్డామని కానీ టీచర్ల కొరతతో అసలుకే మోసం వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. 
 
విద్యార్థులు లేక పాఠశాలలు మూతబడుతున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలలకు భారీగా విద్యార్థులు వస్తున్నా.. విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్ల పరిస్థితి అధ్వాన్నంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments