‘పాపం పసివాడు’.. జగన్ చాలా అమాయకుడు.. పవన్ ఎద్దేవా

Webdunia
బుధవారం, 17 మే 2023 (13:33 IST)
జనసేన-వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు పవన్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న సీఎం జగన్.. జనసేన పార్టీ అధినేత పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
టీడీపీ, జనసేన మళ్లీ కలుస్తాయన్నారు. పనిలో పనిగా పవన్ మూడు పెళ్లిళ్లను మళ్లీ లాగుతూ తన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. తాజాగా సీఎం జగన్‌ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా, పవన్ జగన్ పరిస్థితిని ‘పాపం పసివాడు’ అనే ఫీచర్ ఫిల్మ్‌తో పోల్చారు.
 
"అతను (జగన్) చాలా అమాయకుడు. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం: అతని చేతిలో ‘సూట్‌కేస్‌’కి బదులుగా, తన అక్రమ సంపద కోసం మనీలాండరింగ్‌ను సులభతరం చేసిన బహుళ ‘సూట్‌కేస్ కంపెనీలను’ ఉంచండి.. "అని పవన్ అన్నారు.
 
ఏదో ఒక రోజు రాయలసీమ జగన్ మరియు అతని అనుచరుల గుంపు నుండి విముక్తి పొందుతుందని జనసేన అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ఏపీ నదుల ఒడ్డున వున్న ఇసుకను దోచుకోవాలని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments