Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలు మార్పు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (09:15 IST)
పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. కలెక్టర్ల వినతి మేరకు... ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న 20 మండలాలకుగాను 15 మండలాల్లో తొలి దశలో ఎన్నికలను అధికారులు నిర్వహించనున్నారు.

ఒంగోలు డివిజన్‌లో మిగిలిన 5 మండలయిన కొరిశపాడు, జె.పంగులూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవలో ఫిబ్రవరి 13 న రెండో దశలో ఎన్నికలను నిర్వహించనున్నామని ఎస్‌ఈసీ ప్రకటించింది.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో 3 వ దశకు బదులు ఫిబ్రవరి 13 న రెండోదశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏలూరు పరిధిలోని 4 మండలాలకుగాను ఎన్నికల తేదీల్లో మార్పులు చేశారు.

లింగపాలెం, జె.నర్సాపురం, చింతలపూడి, కామవరపుకోట మండలాల్లో 4 వ దశకు బదులు ఫిబ్రవరి 17 న 3 వ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments