Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలు మార్పు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (09:15 IST)
పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. కలెక్టర్ల వినతి మేరకు... ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న 20 మండలాలకుగాను 15 మండలాల్లో తొలి దశలో ఎన్నికలను అధికారులు నిర్వహించనున్నారు.

ఒంగోలు డివిజన్‌లో మిగిలిన 5 మండలయిన కొరిశపాడు, జె.పంగులూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవలో ఫిబ్రవరి 13 న రెండో దశలో ఎన్నికలను నిర్వహించనున్నామని ఎస్‌ఈసీ ప్రకటించింది.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో 3 వ దశకు బదులు ఫిబ్రవరి 13 న రెండోదశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏలూరు పరిధిలోని 4 మండలాలకుగాను ఎన్నికల తేదీల్లో మార్పులు చేశారు.

లింగపాలెం, జె.నర్సాపురం, చింతలపూడి, కామవరపుకోట మండలాల్లో 4 వ దశకు బదులు ఫిబ్రవరి 17 న 3 వ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments