Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుకొట్టి చిందేసిన ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసు

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (11:38 IST)
వైకాపా నేతలతో కలిసి మందేసి చిందేసిన ఎమ్మార్వోకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తేరుకోలేని షాకిచ్చారు. వైకాపా నేతల మందు పార్టీలో పాల్గొన్నందుకుగాను వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసును జారీచేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా భామిని ఎమ్మార్వోగా నరసింహమూర్తి ఉన్నారు. ఇటీవల వైకాపా నేతలంతా కలిసి ఓ తోటలో పెట్టుకున్న మందుపార్టీలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఈయనతో పాటు ఉద్యోగులతో మందు పార్టీ చేసుకుని ఆ తర్వాత వైసీపీ నేతలతో కలసి డ్యాన్స్ చేశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో నరసింహమూర్తికి పాలకొండ ఆర్డీవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన శాఖాపరమైన విచారణ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments